Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ఫోన్‌పై షాకింగ్ న్యూస్... వినియోగదారుల ఆశలు ఆవిరి...

రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ జియో 4జీ ఫీచర్ ఫోను‌ను ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించారు. ముంబైలో జరిగిన ఆ సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీగా

జియో ఫోన్‌పై షాకింగ్ న్యూస్... వినియోగదారుల ఆశలు ఆవిరి...
Webdunia
బుధవారం, 26 జులై 2017 (12:58 IST)
రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ జియో 4జీ ఫీచర్ ఫోను‌ను ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించారు. ముంబైలో జరిగిన ఆ సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చెల్లించి ఫోన్ తీసుకున్నప్పటికీ వినియోగదారులు పూర్తిగా నిరాశ చెందాల్సిందే. అదెలాగంటే...
 
జియో 4జీ ఫీచర్ ఫోన్.. కేవలం సింగిల్ సిమ్ మాత్రమే. డ్యుయల్ సిమ్ ఫోనుకాదు. పైగా, ఇది కేవలం జియో నెట్‌వర్క్‌కు మాత్రమే పని చేస్తుంది. ఇతర నెట్‌వర్క్స్ సిమ్‌కార్డులేవీ ఇందులో పని చేయవు. దీంతో ఈ ఫోను కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న వినియోగదారులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments