Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ఫోన్‌పై షాకింగ్ న్యూస్... వినియోగదారుల ఆశలు ఆవిరి...

రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ జియో 4జీ ఫీచర్ ఫోను‌ను ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించారు. ముంబైలో జరిగిన ఆ సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీగా

Webdunia
బుధవారం, 26 జులై 2017 (12:58 IST)
రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ జియో 4జీ ఫీచర్ ఫోను‌ను ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించారు. ముంబైలో జరిగిన ఆ సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చెల్లించి ఫోన్ తీసుకున్నప్పటికీ వినియోగదారులు పూర్తిగా నిరాశ చెందాల్సిందే. అదెలాగంటే...
 
జియో 4జీ ఫీచర్ ఫోన్.. కేవలం సింగిల్ సిమ్ మాత్రమే. డ్యుయల్ సిమ్ ఫోనుకాదు. పైగా, ఇది కేవలం జియో నెట్‌వర్క్‌కు మాత్రమే పని చేస్తుంది. ఇతర నెట్‌వర్క్స్ సిమ్‌కార్డులేవీ ఇందులో పని చేయవు. దీంతో ఈ ఫోను కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న వినియోగదారులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments