Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో ఫోన్‌పై షాకింగ్ న్యూస్... వినియోగదారుల ఆశలు ఆవిరి...

రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ జియో 4జీ ఫీచర్ ఫోను‌ను ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించారు. ముంబైలో జరిగిన ఆ సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీగా

Webdunia
బుధవారం, 26 జులై 2017 (12:58 IST)
రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ జియో 4జీ ఫీచర్ ఫోను‌ను ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించారు. ముంబైలో జరిగిన ఆ సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఇందుకోసం రూ.1500 సెక్యూరిటీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చెల్లించి ఫోన్ తీసుకున్నప్పటికీ వినియోగదారులు పూర్తిగా నిరాశ చెందాల్సిందే. అదెలాగంటే...
 
జియో 4జీ ఫీచర్ ఫోన్.. కేవలం సింగిల్ సిమ్ మాత్రమే. డ్యుయల్ సిమ్ ఫోనుకాదు. పైగా, ఇది కేవలం జియో నెట్‌వర్క్‌కు మాత్రమే పని చేస్తుంది. ఇతర నెట్‌వర్క్స్ సిమ్‌కార్డులేవీ ఇందులో పని చేయవు. దీంతో ఈ ఫోను కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న వినియోగదారులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments