Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియో మరో బెస్ట్ ఆఫర్.. బై వన్ గెట్ వన్

రిలయన్స్ జియో తన ఖాతాదారుల కోసం మరో ఆఫర్‌ను ప్రకటించింది. బై వన్ గెట్ వన్ పేరుతో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. మార్చి 31వ తేదీ లోపు జియో కష్టమర్లు రూ.99తో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉ

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (13:12 IST)
రిలయన్స్ జియో తన ఖాతాదారుల కోసం మరో ఆఫర్‌ను ప్రకటించింది. బై వన్ గెట్ వన్ పేరుతో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. మార్చి 31వ తేదీ లోపు జియో కష్టమర్లు రూ.99తో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉంది. వీరికి యేడాది పాటు రోజుకు 1జీబీ హైస్పీడ్ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చని తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. బై వన్ గెట్ వన్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇదేం కొత్త ఆఫర్ అనుకుంటున్నారా. జియో ప్రైమ్ మెంబర్‌షిప్ పొందిన యూజర్లు 303 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ప్యాక్‌తో లభించే డేటాతో పాటు 201 రూపాయల విలువ చేసే 5జీబీ అదనపు డేటా లభిస్తుంది. 
 
అలాగే, 499 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే, 301 రూపాయల ఖరీదైన 10జీబీ డేటాను ఉచితంగా పొందొచ్చు. అయితే మార్చి 31 2017 లోపు రీచార్జ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ అదనపు లాభాలు వర్తిస్తాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments