Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్-రూ.49లతో రీఛార్జ్ ప్లాన్

సెల్వి
శుక్రవారం, 22 మార్చి 2024 (17:00 IST)
ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ తరుణంలో జియో రూ.49లతో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఒక రోజు వ్యాలిడిటీతో ఈ ప్లాన్ వర్క్ చేస్తుంది. ఈ ప్లాన్ ప్రకారం మొత్తం 25జీబీ డేటా లభిస్తుంది. 
 
బేస్ యాక్టివ్ ప్లాన్ ఉన్నట్లైతే దీనిని రీఛార్జ్ చేసుకునే సదుపాయం వుంటుంది. అన్ లిమిటెడ్ డేటా పేరుతో దీనిని లిస్ట్ చేశారు. వినియోగదారులు 25జీబీ డేటాను వాడిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గించబడుతుంది. 
 
దేశవ్యాప్తంగా ఉన్న జియో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లందరికీ ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ఒకేసారి ఎక్కువ మొత్తంలో డేటాను వినియోగించాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుంది. ఇక ఎయిర్‌టెల్ ఒకరోజు వాలిడిటీతో రూ.49 డేటా ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 20GB డేటా వస్తుంది. ఇది Jio ప్లాన్‌తో పోల్చినప్పుడు 5GB తక్కువ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

Siddu: కన్యా కుమారి ట్రైలర్ లో హిట్ వైబ్ కనిపించింది : సిద్దు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments