Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలోని గిరిజన గ్రామాలకు డిజిటల్ విప్లవం_దాదాపు 1529 టెలికాం టవర్లను?

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (18:40 IST)
భారతదేశంలో టెలికాం రంగంలో రూపురేఖలను మార్చిన డిజిటల్ విప్లవం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన గ్రామాలకు చేరుకుంది. ఏజెన్సీ గ్రామాల్లో ఏ చిన్నఫోన్ కాల్ చేయాలన్నా సిగ్నల్ అందక నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 
 
ముఖ్యంగా ఆధార్, బ్యాంకింగ్ వంటి సేవల కోసం కొండలు, గుట్టలు దాటి సిగ్నల్స్ ఉన్న ప్రాంతాలక వెళ్లాల్సి వస్తోంది. దీంతో కమ్యూనికేషన్ పరంగా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
భారత్‌లో డిజిటల్ విప్లవాన్ని మరోస్థాయికి తీసుకెళ్లిన రిలయన్స్ జియో తాజాగా రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో దాదాపు 1529 టెలికాం టవర్లను ఏర్పాటు చేసి తన మొబైల్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేసింది. దీంతో ఇప్పుడు అరకులోయ, బొర్రా గుహలు, లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు ఇప్పుడు 4జి నెట్వర్క్ పరిధిలోకి వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments