రూ.1020కే రెడ్‌మీ ఎయిర్‌డాట్స్ బ్లూటూత్ హెడ్‌సెట్

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (18:29 IST)
మొబైల్ తయారీదారు షియోమీ సంస్థ వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులను భారత్ మార్కెట్‌లో విడుదల చేస్తూ తక్కిన మొబైల్ సంస్థలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇందులో భాగంగానే రెడ్‌మీ ఎయిర్‌డాట్స్ పేరిట ఓ నూతన బ్లూటూత్ హెడ్ సెట్‌ను ఇవాళ విడుద‌ల చేసింది. ఇందులో యాపిల్ సిరి, గూగుల్ వాయిస్‌లకు సపోర్ట్‌ను అందిస్తున్నారు. 
 
ఈ హెడ్‌సెట్ బ్లూటూత్ 5.0 టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. ఇందులో మ్యూజిక్ ప్లేబ్యాక్‌కు టచ్ కంట్రోల్స్ ఇస్తున్నారు. 40 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ హెడ్‌సెట్‌లో అమర్చారు. అందువలన 4 గంటల బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కాగా ఈ హెడ్‌సెట్ ధర రూ.1020గా రెడ్‌మీ సంస్థ నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి

దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్‌ ఏఎస్ రావు నగర్‌లో కొత్త స్టోర్ ప్రారంభం

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వీక్యురా రీస్కల్ప్ట్

తర్వాతి కథనం
Show comments