Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి వచ్చిన రెడ్ మీ9 పవర్ మొబైల్.. ధరెంతో తెలుసా?

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (17:29 IST)
Redmi 9 Power
స్మార్ట్ ఫోన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్ మీ9 పవర్ మొబైల్ భారత్‌లో గురువారం విడుదలైంది. శాంసగ్ గెలాక్సి ఎం11, వీవో వై20, ఒప్పో ఏ53 మోడళ్లకు పోటీగా రెడ్ మీ ఈ మొబైల్ తీసుకువచ్చింది. రెడ్ మీ 9 పవర్ 4జీబీ రామ్ ప్లస్ 64 ధర రూ.10,999 కాగా, 4జీబీ రామ్ ప్లస్ 128 జీబీ మోడల్ ధర రూ.11,999గా నిర్ణయించారు. 
 
మొత్తం నాలుగు కలర్లలో ఈ మొబైల్ ఉండనుంది. బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫెర్రీ రెడ్, మైటీ బ్లాక్ దీనిని కలర్లలో అమ్మకానికి ఉంచారు. అమేజాన్, ఎంఐ వెబ్‌సైట్లలో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకు తొలి సేల్ నిర్వహించనున్నారు.
 
స్పెసిఫికేషన్లు.. 
ఈ ఫోన్ క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ప్రైమరీ కెమరా 48 మెగా పిక్సల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ MIUI12 ఆపరేటింగ్ సిస్టెమ్‌ను కలిగి ఉంటుంది. 6.53 ఇంచుల స్క్రీన్ కలిగి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments