Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియల్ మీ యూజర్లకు గుడ్ న్యూస్.. అదేంటంటే..?

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (11:49 IST)
రియల్ మీ యూజర్లకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా అతి త్వరలోనే 300 నుంచి 500 రియల్‌మి స్మార్ట్ స్టోర్స్‌తోపాటు ప్రీమియం సర్వీస్ సెంటర్లు, ఫ్లాగ్‌షిప్ స్టోర్స్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు రియల్ మి తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌లో 2020 సంవత్సరానికి గాను రియల్‌మి టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది.
 
అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2020లో ఆ కంపెనీ ఆ మార్కెట్‌లో 27 శాతం వృద్ధిని సాధించింది. ఈ క్రమంలోనే దేశంలోని యూజర్లకు, అందులోనూ ఆఫ్‌లైన్ మాధ్యమంలో మరింత చేరువ అయ్యేందుకు ఆ స్టోర్స్ ను ఓపెన్ చేస్తున్నట్లు తెలిపింది.
 
ఇక త్వరలో గుజరాత్‌లో రియల్‌మికి చెందిన మొదటి ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం కానుంది. మొత్తం 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ స్టోర్‌ను ఏర్పాటు చేస్తారు. అందులో రియల్‌మికి చెందిన టీవీలు, ఆడియో ఉత్పత్తులు, వియరబుల్స్, ఫోన్లు తదితర అన్ని ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతారు. 
 
వినియోగదారులు రియల్‌మి స్టోర్స్‌లో ఉండే ఉత్పత్తులను అనుభూతి చెందవచ్చు. వాటిని కొనుగోలు చేయవచ్చు. అలాగే ప్రీమియం సర్వీస్ సెంటర్ల ద్వారా కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందుతాయని సంస్థ ఏ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments