పబ్జీ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్.. అదేంటంటే..? భారత్‌లో మళ్లీ..?

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (20:50 IST)
పబ్జీ ప్రేమికులకు ఇది బ్యాడ్ న్యూసే.. ప్రపంచం మొత్తం పబ్జీని బ్యాన్ చేస్తున్నారు. ఎండ్ వెర్షన్ అయిన పబ్జి లైట్ ఏప్రిల్ 29న మొత్తానికి తొలగించనున్నారు. 2019లో ఎంట్రీ లెవెల్ మొబైల్ డివైస్‌లో దీనిని మొదలు పెట్టారు. భారత ప్రభుత్వం పబ్జి మొబైల్, పబ్జి మొబైల్ లైట్ సెప్టెంబర్ 2న గత ఏడాది పూర్తిగా తొలగించింది. కరోనా సమయంలో పబ్జిలైట్ చాలామందికి ఊరటనిచ్చింది. 
 
అయికే పబ్జీని చాలా కష్టాల తర్వాతే ఫైనల్‌గా తొలగిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 29 నుంచి పబ్జీని పూర్తిగా తొలగించినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే కొన్ని రిపోర్టుల ప్రకారం పబ్జి మొబైల్‌ని తిరిగి భారత దేశంలో మరో రెండు మూడు నెలల తర్వాత ప్రారంభించొచ్చు అన్నట్టు తెలుస్తోంది. 91 మొబైల్స్ ప్రకారం భారత ప్రభుత్వం పబ్జి మొబైల్‌ని తిరిగి లాంచ్ చేయడానికి ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయంపై పబ్జి మొబైల్ ఇంకా ఏమీ స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments