Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక నిద్రపోతూ గేమ్ ఆడొచ్చు.. అదరగొడుతున్న పొక్‌మన్ స్లీప్..

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (13:40 IST)
అవును.. ఇకపై నిద్రపోతూ గేమ్ ఆడవచ్చునని ఆన్‌లైన్ గేమ్ సంస్థ పొక్‌మన్ స్లీప్ వెల్లడించింది. గత 2016వ సంవత్సరం పొక్‌మన్ గేమ్ ప్రారంభమైంది. ఈ గేమ్‌‌కు నెటిజన్ల మధ్య యమాక్రేజ్ వుంది.


ఈ గేమ్ ఆడుతూ కాలాన్ని గడిపేవారి సంఖ్య భారీగా పెరిగిపోతూవుంది. ఈ నేపథ్యంలో పొక్‌మన్ గేమ్‌లో కొత్త యాప్ గేమ్‌ను సదరు సంస్థ పరిచయం చేసింది. పొక్‌మన్ స్లీప్ అనే కొత్త గేమ్‌ను ప్రవేశపెట్టింది. 
 
ఈ ఆన్‌లైన్ గేమ్ ఈ గేమ్ ఆడేవారి నిద్రించే పద్ధతిని అనుసరిస్తుంది. ఇంకా ప్లేయర్స్ నిద్రించే సమయాన్ని పోల్చి.. పొక్‌మన్‌లను సేకరించడం ద్వారా.. పొక్‌మన్‌ల సంఖ్య పెరిగేలా చేస్తుంది. 
 
అంతేగాకుండా ఆన్ లైన్ గేమ్ ఆడి నిద్రను పోగొట్టుకుంటున్నారని వస్తున్న విమర్శల నేపథ్యంలో.. పొక్‌మన్ సంస్థ ఈ కొత్త గేమ్‌ను పరిశీలిస్తుంది. ఈ గేమ్ ద్వారా ఆన్‌లైన్ గేమ్ ప్రియులకు మంచి నిద్ర ఆవశ్యకతను ఈ గేమ్ తెలియచేస్తుంది.

ఇలా పొక్‌మన్ స్లీప్.. ఆన్‌లైన్ గేమ్ ప్రియుల ఆరోగ్యాన్ని కాపాడుతోందని సదరు సంస్థ ప్రకటించింది. ఈ గేమ్ 2020లో ఆన్‌లైన్‌లోకి వస్తుందని పొక్‌మన్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments