Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్క్ ఫ్రమ్ హోం : ఉద్యోగుల మానసికస్థితిపై ప్రభావం : సత్య నాదెళ్ల

Webdunia
మంగళవారం, 19 మే 2020 (16:26 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పిస్తున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తమ ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోం సౌలభ్యాన్ని కల్పించింది. ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు నడువనున్నాయి. 
 
దీనిపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ స్పందించారు. ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం మంచిది కాదన్నారు. ఇది ఉద్యోగుల మానసిక స్థితిపై కూడా ఇది ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరస్పర సంబంధాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు. 
 
వీడియో కాల్స్ ఎప్పటికీ వ్యక్తిగత సమావేశాలను భర్తీ చేయలేవన్నారు. ఒక వ్యక్తి పక్కనే ఉంటే... ఎప్పుడైనా మాట్లాడుకునే అవకాశం ఉంటుందన్నారు. శాశ్వత వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడతారని... దీని కోసం కంపెనీలు కూడా నిబంధనలను మార్చుకోవాల్సి వస్తుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments