పేటీఎం మాల్‌లో దొంగలు పడ్డారు... 34 లక్షల డేటా లీక్?

Webdunia
గురువారం, 28 జులై 2022 (14:36 IST)
పేటీఎం మాల్‌లో దొంగలు పడ్డారు. దీంతో 34 లక్షల డేటా లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, పేటీఎం యాజమాన్యం మాత్రం ఈ వార్తలను ఖండిస్తుంది. 
 
పేటీఎం సంస్థకు చెందిన ఈ కామర్స్ ఫ్లాట్పాం పేటీఎం మాల్‌కు చెందిన వినియోగదారుల విలువైన డేటా లీకైనట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. 2020లో పేటీఎం మాల్‌ హ్యాకింగ్‌కు గురైన సమయంలోనే ఈ డేటా లీకైనట్టు సమాచారం. 
 
దీంతో 34 లక్షల మంది మొబైల్ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనట్టు సమాచారం. తమ డేటా లీక్ అయిందీ లేనిదీ తెలుసుకునేందుకు ఫైర్ ఫాక్స్ మానిటర్‌ ఓ లింక్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. 
 
మరోవైపు, ఈ డేటా లీకైనట్టు వచ్చిన వార్తలను మాల్ గతంలోనూ, ఇపుడు కూడా ఖండించింది. ''మా యూజర్ల డేటా పూర్తి సురక్షితంగా ఉంది. 2020లో డేటా లీక్ అయినట్టు వస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పు. అసంబద్ధమైనవి" అంటూ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments