పేటీఎం మాల్‌లో దొంగలు పడ్డారు... 34 లక్షల డేటా లీక్?

Webdunia
గురువారం, 28 జులై 2022 (14:36 IST)
పేటీఎం మాల్‌లో దొంగలు పడ్డారు. దీంతో 34 లక్షల డేటా లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, పేటీఎం యాజమాన్యం మాత్రం ఈ వార్తలను ఖండిస్తుంది. 
 
పేటీఎం సంస్థకు చెందిన ఈ కామర్స్ ఫ్లాట్పాం పేటీఎం మాల్‌కు చెందిన వినియోగదారుల విలువైన డేటా లీకైనట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. 2020లో పేటీఎం మాల్‌ హ్యాకింగ్‌కు గురైన సమయంలోనే ఈ డేటా లీకైనట్టు సమాచారం. 
 
దీంతో 34 లక్షల మంది మొబైల్ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనట్టు సమాచారం. తమ డేటా లీక్ అయిందీ లేనిదీ తెలుసుకునేందుకు ఫైర్ ఫాక్స్ మానిటర్‌ ఓ లింక్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. 
 
మరోవైపు, ఈ డేటా లీకైనట్టు వచ్చిన వార్తలను మాల్ గతంలోనూ, ఇపుడు కూడా ఖండించింది. ''మా యూజర్ల డేటా పూర్తి సురక్షితంగా ఉంది. 2020లో డేటా లీక్ అయినట్టు వస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పు. అసంబద్ధమైనవి" అంటూ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

Jin: జిన్ లాంటి కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా : నిఖిల్ ఎం. గౌడ

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments