ఒప్పో నుంచి ఎఫ్19 ప్రొ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లు

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (16:47 IST)
Oppo
స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ ఒప్పో సోమవారం ఎఫ్19 ప్రొ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను ఇటీవల భారత్‌లో విడుదల చేసింది. amzn.to/3kUo9ae లింక్‌ ద్వారా అమెజాన్‌లో ఫోన్లను ముందుగా బుకింగ్‌ చేసుకోవచ్చు.

ప్రీ ఆర్డర్లపై హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ బ్యాంకులు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. క్వాడ్‌ రియర్‌ కెమెరాలు, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేలతో రూపొందించిన F19 ప్రొ + 5G, F19 ప్రొ మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.
 
8GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ కలిగిన F19 ప్రొ ధర రూ.21,490 కాగా, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ.23,490గా నిర్ణయించారు. అలాగే 8GB ర్యామ్‌+128GB స్టోరేజ్‌ వేరియంట్‌ కలిగిన F19 ప్రొ + ఫోన్‌ ధర రూ.25,990గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments