Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పో నుంచి ఎఫ్19 ప్రొ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లు

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (16:47 IST)
Oppo
స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ ఒప్పో సోమవారం ఎఫ్19 ప్రొ సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లను ఇటీవల భారత్‌లో విడుదల చేసింది. amzn.to/3kUo9ae లింక్‌ ద్వారా అమెజాన్‌లో ఫోన్లను ముందుగా బుకింగ్‌ చేసుకోవచ్చు.

ప్రీ ఆర్డర్లపై హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ బ్యాంకులు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. క్వాడ్‌ రియర్‌ కెమెరాలు, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేలతో రూపొందించిన F19 ప్రొ + 5G, F19 ప్రొ మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.
 
8GB ర్యామ్‌ + 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ కలిగిన F19 ప్రొ ధర రూ.21,490 కాగా, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ.23,490గా నిర్ణయించారు. అలాగే 8GB ర్యామ్‌+128GB స్టోరేజ్‌ వేరియంట్‌ కలిగిన F19 ప్రొ + ఫోన్‌ ధర రూ.25,990గా ఉంది. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments