Webdunia - Bharat's app for daily news and videos

Install App

1500 మంది ఉద్యోగులపై వేటు... అంతా ఖర్చు తగ్గించడానికే..: ఓఎల్ఎక్స్

Webdunia
మంగళవారం, 31 జనవరి 2023 (16:11 IST)
OLX
ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఆన్ లైన్ ట్రేడింగ్ కంపెనీ ఓఎల్ఎక్స్ కూడా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో 10వేల మంది పనిచేయగా.. 15 శాతం అంటే 1500 మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. 
 
ఇందులో భారత్ లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం వున్నారు. అయితే వీరిలో ఎంతమందిని తొలగిస్తున్నారనేది ఇంకా తెలియరాలేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 
 
ఆర్థిక పరిస్థితుల కారణంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఓఎల్ఎక్స్  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ సంస్థను 2009లో ప్రారంభించారు.
 
ప్రస్తుతం ఆన్ లైన్ సెకండ్ హ్యాండ్ వస్తువుల విక్రయంలో అగ్రస్థానంలో వుంది. ఇక ఓఎల్ఎక్స్ 2020 జనవరిలో ఓఎల్ఎక్స్ ఆటో పేరిట ప్రీ-ఓన్డ్ కార్ల  వ్యాపారాన్ని ప్రారంభించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments