Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టుకు సాయం చేసేందుకు రెడీ.. మైక్రోసాఫ్ట్

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (16:28 IST)
భారత్‌ డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టుకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గురువారం ప్రధాని మోదీని కలిశారు. ఈ సమావేశంలో భారతదేశానికి సంబంధించిన డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్‌కు మైక్రోసాఫ్ట్ సహాయం గురించి కూడా ఒక ముఖ్యమైన చర్చ జరిగింది. 
 
అలాగే, భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్‌ను ప్రధాని మోదీ కోరారని, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సత్య నాదెళ్ల చెప్పారని వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితిలో ప్రధాని మోదీతో భేటీ అనంతరం మీడియాతో సమావేశమైన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రాజెక్టుకు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధంగా ఉందన్నారు. 
 
భారతదేశంలో ఇప్పటికే డిజిటల్ మనీ లావాదేవీలు పెరుగుతున్నాయని, మైక్రోసాఫ్ట్ సహాయంతో ఇది మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లో కొత్త క్లౌడ్, డేటా సెంటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సహా క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడానికి మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడి పెడుతుందని నాదెళ్ల సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments