Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐడియా, వొడాఫోన్ ఏకమైతే.. ఎయిర్ టెల్, జియోకు కష్టకాలమేనా?

టెలికాం రంగ సంస్థలు ఈ ఏడాది ఆదాయంలో పది శాతం మేర నష్టాన్ని చవిచూస్తాయని, తద్వారా వొడాఫోన్, ఐడియా సంస్థల రెవెన్యూ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉచిత డేటా పేరుతో రంగంలోకి దిగిన జియోకు పోటీగా ఆఫర్ల

Webdunia
గురువారం, 3 ఆగస్టు 2017 (12:53 IST)
టెలికాం రంగ సంస్థలు ఈ ఏడాది ఆదాయంలో పది శాతం మేర నష్టాన్ని చవిచూస్తాయని, తద్వారా వొడాఫోన్, ఐడియా సంస్థల రెవెన్యూ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉచిత డేటా పేరుతో రంగంలోకి దిగిన జియోకు పోటీగా ఆఫర్లను ప్రకటిస్తున్న ఎయిర్ టెల్ వంటి సంస్థల ఆదాయం ఈ ఏడాది చాలామటుకు తగ్గుతుంది.

దీంతో పది శాతం మేర ఆదాయంలో నష్టం వాటిల్లితే.. ఆయా సంస్థలు నష్టాల నుంచి గట్టెక్కేందుకు దాదాపు 12 నుంచి 24 నెలల సమయం పడుతుంది. ఆ  గ్యాప్‌లో వొడాఫోన్, ఐడియా సంస్థలు విలీనం కావడం ద్వారా ఎయిర్ టెల్, జియోలను దెబ్బతీస్తాయని టెలికాం నిపుణులు అంటున్నారు. 
 
ఈ రెండు కంపెనీలు ఏకమైతే టెలికాం రంగంలో అతిపెద్ద నెట్‌వర్క్ సంస్థ ఉత్పన్నమైనట్లేనని వారు జోస్యం చెప్తున్నారు. వొడాఫోన్, ఐడియాలు ఏకమై.. ఎయిర్ టెల్, జియోతో పాటు మూడు టెలికాం సంస్థలకు గండికొడుతాయని.. తద్వారా వాటాలు 85 శాతం మేరకు పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments