Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మార్కెట్లోకి అతి చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (17:48 IST)
Moto
వచ్చే ఏడాది అతి చౌకగా 5జీ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం వుంది. మోటరోలా కంపెనీ నుంచి ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ జీ52 4జీ మోడల్‌గా రానుంది. 
 
ఈ ఫోన్ 6.5 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లేను కలిగివుంటుంది. 900 యువాన్లుగా చైనాలో ధరను నిర్ణయించింది. భారత కరెన్సీ ప్రకారం రూ.10,700గా ఈ ఫోన్ ధరను నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నయి. 
 
ఫీచర్స్.. 
8జీబీ ర్యామ్
128 జీబీ స్టోరేజ్
50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా
సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్
120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్, 
క్వాల్ కామ్ ప్రాసెసర్.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments