ఆగస్టు 9న భారత్ మార్కెట్లోకి లెనోవో కె8 నోట్ స్మార్ట్ ఫోన్

లెనోవోకు చెందిన కె8 నోట్ స్మార్ట్ ఫోన్ ఆగస్టు నుంచి భారత మార్కెట్లోకి రానుంది. గత ఏడాది డిసెంబురులో మార్కెట్లోకి వచ్చిన లెనోవో k6 నోట్‌కు వినియోగదారుల నుంటి సానుకూల స్పందన లభించడంతో... తదుపరి మోడల్ వి

Webdunia
సోమవారం, 31 జులై 2017 (16:03 IST)
లెనోవోకు చెందిన కె8 నోట్ స్మార్ట్ ఫోన్ ఆగస్టు నుంచి భారత మార్కెట్లోకి రానుంది. గత ఏడాది డిసెంబురులో మార్కెట్లోకి వచ్చిన లెనోవో k6 నోట్‌కు వినియోగదారుల నుంటి సానుకూల స్పందన లభించడంతో... తదుపరి మోడల్ విడుదలపై లెనోవో కన్నేసింది. ఇందులో భాగంగా k8 నోట్‌ను విడుదల చేసేందుకు సమాయత్తమైంది. లెనోవో కె8 నోట్.. ఆగస్టు 9వ తేదీన భారత్‌ మార్కెట్లోకి రానున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
 
ఈ ఫోనును కిల్లర్ నోట్ పేరిట విడుదల చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. కె8 సంస్థ డుయెల్ కెమెరా మోడల్‌తో రానుంది. ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్‌, 1.4జీహెచ్ మీడియా టెక్ హెలియో ఎక్స్20 ప్రోసెసర్, 4జీబీ రామ్‌తో కె8 నోట్ స్మార్ట్ ఫోన్ కస్టమర్ల ముందుకు రానుందని సంస్థ వెల్లడించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments