Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చవితికి 8 నగరాల్లో జియో ఎయిర్ ఫైబర్ సేవలు

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (15:58 IST)
Jio airfiber
వినాయక చవితి రోజున జియో ఎయిర్ ఫైబర్ సేవలను 8 నగరాల్లో ప్రారంభించినట్లు జియో ప్రకటించింది. ఇందులో భాగంగా ఇంటర్నెట్ సేవలను ఫైబర్ కేబుల్ ద్వారా అన్ని ప్రాంతాలకు అందించే దిశగా ఈ సేవలు ప్రారంభం అయ్యాయి. 
 
దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో ఫైబర్ సేవ ఉన్నప్పటికీ, గ్రామాలకు ఈ ఫైబర్ సేవలు దూరంగా వున్నాయి. ఈ నేపథ్యంలో జియో సంస్థ తన కొత్త ఎయిర్‌ఫైబర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఎయిర్ ఫైబర్ సేవలకు వయర్స్ అవసరం లేదు.
 
కాబట్టి ఎప్పుడైనా అతివేగ ఇంటర్నెట్ సేవను పొందవచ్చు. ప్రస్తుతం చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కత్తా, ముంబై, పుణె, ఢిల్లీ వంటి 8 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అది కూడా వినాయక చతుర్థి రోజున ఈ సేవలను దేశంలోని ముఖ్యమైన 8 నగరాల్లో అందుబాటులోకి తేవడం విశేషం. 
Jio airfiber
 
ఇందులో భాగంగా జియో AirFiber, Jio AirFiber Max వంటి రెండు ఆప్షన్‌లలో 9 రీచార్జ్ ప్లాన్‌లు పరిచయం చేయడం జరిగింది. ఈ సేవల కోసం రూ.399 నుండి గరిష్టంగా రూ.3999 వరకు 6 రీచార్జ్ ప్లాన్‌లు పొందవచ్చు. ఈ ప్లాట్‌లలో 550+ టీవీ ఛానెల్‌లు, నెట్‌ప్లిక్స్, ప్రైమ్, జియో సినిమా సహా 14 యాప్‌లను అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments