వినాయక చవితికి 8 నగరాల్లో జియో ఎయిర్ ఫైబర్ సేవలు

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (15:58 IST)
Jio airfiber
వినాయక చవితి రోజున జియో ఎయిర్ ఫైబర్ సేవలను 8 నగరాల్లో ప్రారంభించినట్లు జియో ప్రకటించింది. ఇందులో భాగంగా ఇంటర్నెట్ సేవలను ఫైబర్ కేబుల్ ద్వారా అన్ని ప్రాంతాలకు అందించే దిశగా ఈ సేవలు ప్రారంభం అయ్యాయి. 
 
దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో ఫైబర్ సేవ ఉన్నప్పటికీ, గ్రామాలకు ఈ ఫైబర్ సేవలు దూరంగా వున్నాయి. ఈ నేపథ్యంలో జియో సంస్థ తన కొత్త ఎయిర్‌ఫైబర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఎయిర్ ఫైబర్ సేవలకు వయర్స్ అవసరం లేదు.
 
కాబట్టి ఎప్పుడైనా అతివేగ ఇంటర్నెట్ సేవను పొందవచ్చు. ప్రస్తుతం చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కత్తా, ముంబై, పుణె, ఢిల్లీ వంటి 8 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అది కూడా వినాయక చతుర్థి రోజున ఈ సేవలను దేశంలోని ముఖ్యమైన 8 నగరాల్లో అందుబాటులోకి తేవడం విశేషం. 
Jio airfiber
 
ఇందులో భాగంగా జియో AirFiber, Jio AirFiber Max వంటి రెండు ఆప్షన్‌లలో 9 రీచార్జ్ ప్లాన్‌లు పరిచయం చేయడం జరిగింది. ఈ సేవల కోసం రూ.399 నుండి గరిష్టంగా రూ.3999 వరకు 6 రీచార్జ్ ప్లాన్‌లు పొందవచ్చు. ఈ ప్లాట్‌లలో 550+ టీవీ ఛానెల్‌లు, నెట్‌ప్లిక్స్, ప్రైమ్, జియో సినిమా సహా 14 యాప్‌లను అందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments