Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు ధీటుగా ఎయిర్ టెల్ 4జీ స్మార్ట్ ఫీచర్ ఫోన్.. ధర రూ.2,500..?

జియోను దెబ్బ తీసేందుకు ఎయిర్ టెల్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా జియో మార్కెట్లోకి తెచ్చిన ఉచిత ఫీచర్ ఫోన్‌కు పోటీగా రూ.2,500 ధరలో ఎయిర్ టెల్ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. ఇందుకో

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (09:30 IST)
జియోను దెబ్బ తీసేందుకు ఎయిర్ టెల్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా జియో మార్కెట్లోకి తెచ్చిన ఉచిత ఫీచర్ ఫోన్‌కు పోటీగా రూ.2,500 ధరలో ఎయిర్ టెల్ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం మొబైల్ ఫోన్ తయారీ సంస్థలతో ఎయిర్‌టెల్ జరుపుతున్న చర్చలు ఫలించాయని సమాచారం.

అధిక మొత్తంలో డేటాతో పాటు వాయిస్ మినిట్స్ ఇస్తూ.. ఆ ఫోనును ఫీచర్ ఫోనుతో పోలిస్తే మెరుగైన ఆప్షన్లతో కొత్త ఫోను తీసుకువస్తున్నట్లు ఎయిర్ టెల్  వర్గాల సమాచారం. 
 
ఈ ఫోను దసరా, దీపావళి పండగ సీజన్లో మార్కెట్లో రావచ్చునని తెలిసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో అన్ని రకాల యాప్స్‌ను వాడుకోదగిన ఈ ఫోను.. జియో ఫీచర్ ఫోన్‌తో పోలిస్తే మెరుగైన స్క్రీన్, మంచి కెమెరా, అధిక బ్యాటరీ సామర్థ్యం కలిగివుంటుంది. ఇప్పటికే ఎయిర్ టెల్ తమతో చర్చలు జరిపిన మాట వాస్తవమేనని లావా, కార్బన్ సంస్థలు ప్రకటించాయి. కానీ డీల్ కుదిరిందా..? లేదా అనేది ఎయిర్ టెల్ సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి వుంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments