Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1899తో రీఛార్జీ చేసుకుంటే ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ

సెల్వి
గురువారం, 21 నవంబరు 2024 (10:44 IST)
జియో టెలికాం సర్వీస్‌లో కస్టమర్లకు తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్లను అందిస్తోంది. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోటీగా జియో ఈ బెనిఫిట్స్‌తో ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా రూ.1899తో రీఛార్జీ చేసుకుంటే ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. 
 
ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. 24 జీబీ డేటాతో బడ్జెట్‌ ఫ్రెండ్లీ రీఛార్జీ ప్లాన్‌ ఇది. మళ్లీ మళ్లీ రీఛార్జీ చేసుకోకుండా ఈ ప్లాన్‌ యూజర్లు ఎంచుకోవచ్చు. 
 
ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న క్రమంలో తమ నెట్‌వర్క్ వీడుతున్న యూజర్లను అట్టిపెట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. ఇప్పుడు మరో సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. 5జీ వోచర్ తీసుకొచ్చింది. 
 
దీని ద్వారా సంవత్సర కాలం పాటు 5జీ డేటాను వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అందుకు కేవలం రూ.601తో రీఛార్జ్ చేసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments