Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంచలనాలకు తెరతీసిన జియో... ఫీచర్లు ఏంటి?

దేశీయ టెలికాం రంగంలో జియో సంచలనాలు కొనసాగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షిక సమావేశంలో ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ జియో-2 ఫోన్‍ను విడుదల చేశారు. ఈ ఫోన్ ధర రూ.3 వేలు మాత్రమే. ఈ ధరకే అన్ని రకాల

Webdunia
గురువారం, 5 జులై 2018 (14:33 IST)
దేశీయ టెలికాం రంగంలో జియో సంచలనాలు కొనసాగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షిక సమావేశంలో ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ జియో-2 ఫోన్‍ను విడుదల చేశారు. ఈ ఫోన్ ధర రూ.3 వేలు మాత్రమే. ఈ ధరకే అన్ని రకాల ఫీచర్ ఫోన్‌తో ప్రవేశపెట్టనున్నారు.
 
ఇందులో ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఈ ఫీచర్స్‌తో కొత్త ఫోన్ విడుదల అవుతుంది. కొత్త జియో ఫోన్‌లో ఉండే ఫీచర్స్ అన్నీ కూడా.. పాత జియోలో కూడా అందుబాటులోకి వస్తాయని ఆయన ప్రకటించారు. 
 
జియో-2 ఫీచర్స్ ఏంటీ :
ఆపరేటింగ్ కియోస్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ర్యామ్, 128 జీబీకి స్టోరేజ్ పెంచుకోవచ్చు, 2.4 క్యూవీజీఏ ప్లే, 2 మెగా ఫిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేస్ కెమెరా, డ్యూయల్ సిమ్, ఒకటి 4జీలో పనిచేస్తోంది. మరొకటి వోల్టేలో వర్క్ చేస్తోంది. వై-ఫై కనెక్టివిటీ ఉంది, ఎఫ్ఎం, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్సీ ఫీచర్స్ ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments