Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్ జియోకు పోటీ.. రూ.97 పేరిట కాంబో రిఛార్జ్

ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం రంగ సంస్థలు కొత్త కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు, వారి సంఖ్యను పెంచుకునేందుకు టెలికాం సంస్థలన్నీ ఏకమయ

Webdunia
శనివారం, 15 సెప్టెంబరు 2018 (17:20 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం రంగ సంస్థలు కొత్త కొత్త ప్లాన్లను ప్రకటిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునేందుకు, వారి సంఖ్యను పెంచుకునేందుకు టెలికాం సంస్థలన్నీ ఏకమయ్యాయి. ఇందులో భాగంగా టెలికాం రంగంలో జియోకి పోటీగా పలు సంస్థలు రకరకాల ఆఫర్‌లు ప్రకటిస్తున్నాయి. 
 
తాజాగా ఎయిర్‌టెల్ నుండి శుక్రవారం రూ.97 పేరిట కాంబో రీఛార్జి ఆఫర్ మార్కెట్లోకి రాగా, తాజాగా రూ.419 పేరిట మరో ఆఫర్‌ని ప్రకటించింది. ఎయిర్ టెల్ రూ.399 ప్లాన్‌‍లో ఉండే ప్రయోజనాలతో పాటు అధికంగా ఐదు రోజులు చెల్లుబాటు అవుతుంది. 
 
దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 75 రోజుల వ్యాలిడిటీ గల ఈ ఆఫర్‌లో ఎలాంటి పరిమితి లేకుండా వాయిస్ కాల్స్ చేసుకునే సౌలభ్యం వుంటుంది. అలాగే, రోజుకి 1.4జీబీ డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందుతారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments