ఐవూమీ తన కొత్త రకం స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసింది. 'మి 3, మి 3ఎస్' పేరిట ఐవూమీ రెండు కొత్త బడ్జెట్ 4జీ ఫోన్లను తాజాగా విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు వరుసగా రూ.5,499, రూ.6,499 ధరగా నిర్ణయించారు.
ఐవూమీ తన కొత్త రకం స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేసింది. 'మి 3, మి 3ఎస్' పేరిట ఐవూమీ రెండు కొత్త బడ్జెట్ 4జీ ఫోన్లను తాజాగా విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు వరుసగా రూ.5,499, రూ.6,499 ధరగా నిర్ణయించారు.