Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కుబేరుల జాబితాలో చెన్నై అరుణ్ పుదుర్‌దే అగ్రస్థానం!

Webdunia
మంగళవారం, 12 మే 2015 (11:16 IST)
భారత్‌లో బిలియనీర్ల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. భారత్‌లో ప్రత్యేకించి యువతలో బిలియనీర్లుగా మారుతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోందని ఫోర్బ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 40 ఏళ్ల లోపు వయస్సున్న ఆసియా కుబేరుల్లో చెన్నైకి చెందిన అరుణ్ పుదుర్ అగ్రగణ్యుడిగా పేరొందారు. 'సెల్ ఫ్రేమ్' పేరిట సాఫ్ట్ వేర్ సంస్థను నెలకొల్పి విభిన్న రంగాల్లో దూసుకెళుతున్న అరుణ్ సంపద ప్రస్తుతం 400 కోట్ల డాలర్లు చేరుకుందట. 
 
అరుణ్ కంపెనీ తయారు చేసే వర్డ్ ప్రాసెసర్లు, మైక్రోసాఫ్ట్ తయారు చేసే ప్రాసెసర్ల స్థాయిలో పేరొందాయి. 1998లో సెల్ ఫ్రేమ్‌ను స్థాపించిన అరుణ్, ఆ తర్వాత రియల్ ఎస్టేట్, మైనింగ్ రంగాల్లోనూ రాణిస్తున్నారు. కాగా 37 ఏళ్ల అరుణ్  1998లో సెల్ ఫ్రేమ్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత  అరుణ్ ప్రారంభించిన సాఫ్ట్‌వేర్ ఫామ్‌.. ప్రముఖ వర్డ్ ప్రొసెసర్ మైక్రోసాఫ్ట్‌కు తర్వాతి స్థానంలో నిలిచింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Show comments