Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 30 కోట్లు దాటనున్న ఇంటర్నెట్ వినియోగదారులు!

Webdunia
బుధవారం, 19 నవంబరు 2014 (14:31 IST)
భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం ఈ సంఖ్య 30 కోట్లు దాటనుందని తెలిపింది. ఈ యేడాది డిసెంబర్ నాటికి ఈ సంఖ్య దారుతుందని తెలిపారు. 
 
మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడకం విస్తరిస్తున్న కొద్దీ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆ సంస్థ వివరించింది. జనవరి నాటికి చైనా తర్వాత అత్యధికులు ఇంటర్నెట్ వాడుతున్న దేశంగా ఇండియా నిలవనుందని అంచనా వేసింది. 
 
కాగా, ప్రస్తుతం చైనాలో 60 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. ఇండియాలో నెట్ వాడుతున్నవారి సంఖ్య కోటి నుంచి 10 కోట్లకు చేరడానికి 10 సంవత్సరాలు పడితే, అక్కడి నుంచి 20 కోట్లకు చేరడానికి మూడేళ్ళు, 30 కోట్లకు చేరడానికి 1 సంవత్సరం మాత్రమే పట్టింది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments