Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిమ్ కార్డు రూల్స్ మారాయ్.. స్పామ్ కాల్స్‌కు ఇక కంపెనీలే బాధ్యత

సెల్వి
బుధవారం, 14 ఆగస్టు 2024 (12:17 IST)
సిమ్ కార్డు రూల్స్ మరోసారి మారాయి. టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్, స్పామ్ కాల్స్ అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనుంది ట్రాయ్. అంటే మరో 15 రోజుల గడువు మిగిలింది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే మొబైల్ ఫోన్ వినియోగదారులకు పెద్ద రిలీఫ్ లభించనుంది. 
 
ఎవరైనా కస్టమర్ ఫేక్ కాల్ రిపోర్ట్ చేస్తే సంబంధిత టెలికం కంపెనీ వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే స్పామ్ కాల్ నెంబర్ కంపెనీ బాధ్యత వహించాలి. ఒకవేళ జియో నెంబర్ నుంచి స్పామ్ కాల్స్ వస్తుంటే జియో బాధ్యత వహించాల్సి ఉంటుంది.
 
ఎయిర్‌టెల్ నుంచి స్పామ్ కాల్స్ వస్తే ఎయిర్‌టెల్ కంపెనీ బాధ్యత వహించాలి. ఫేక్ కాల్స్ లేదా స్పామ్ కాల్స్‌పై నేరుగా కంపెనీలు కూడా దృష్టి సారించి అరికట్టాలి. స్కామర్లను కూడా ట్రాయ్ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments