Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిమ్ కార్డు రూల్స్ మారాయ్.. స్పామ్ కాల్స్‌కు ఇక కంపెనీలే బాధ్యత

సెల్వి
బుధవారం, 14 ఆగస్టు 2024 (12:17 IST)
సిమ్ కార్డు రూల్స్ మరోసారి మారాయి. టెలీకం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్, స్పామ్ కాల్స్ అరికట్టేందుకు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనుంది ట్రాయ్. అంటే మరో 15 రోజుల గడువు మిగిలింది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే మొబైల్ ఫోన్ వినియోగదారులకు పెద్ద రిలీఫ్ లభించనుంది. 
 
ఎవరైనా కస్టమర్ ఫేక్ కాల్ రిపోర్ట్ చేస్తే సంబంధిత టెలికం కంపెనీ వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే స్పామ్ కాల్ నెంబర్ కంపెనీ బాధ్యత వహించాలి. ఒకవేళ జియో నెంబర్ నుంచి స్పామ్ కాల్స్ వస్తుంటే జియో బాధ్యత వహించాల్సి ఉంటుంది.
 
ఎయిర్‌టెల్ నుంచి స్పామ్ కాల్స్ వస్తే ఎయిర్‌టెల్ కంపెనీ బాధ్యత వహించాలి. ఫేక్ కాల్స్ లేదా స్పామ్ కాల్స్‌పై నేరుగా కంపెనీలు కూడా దృష్టి సారించి అరికట్టాలి. స్కామర్లను కూడా ట్రాయ్ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments