ఒకటి నుంచి 4వ తరగతి గ్రేడర్ల కోసం మ్యాథ్స్- ఐజిబ్రా డాట్‌ ఏఐ

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (22:25 IST)
యుఎస్‌ కేంద్రంగా కలిగిన ఎడ్‌ టెక్‌ స్టార్టప్‌ (igebra.ai) నూతన తరపు వినూత్నమైన కార్యక్రమం మ్యాథ్‌++ను విడుదల చేసింది. ఇది మ్యాథ్స్‌ మరియు డాటా మరియు ఏఐ థింకింగ్‌ సమ్మేళనంగా ఉండటం వల్ల అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్‌ ప్రపంచంలో  డిమాండ్‌ను విద్యార్థులు అందుకోగలరు. ఈ సృజనాత్మక కార్యక్రమాన్ని భారతదేశంతో పాటుగా పలు దేశాలలో ఆవిష్కరించారు. భారతదేశంలో మ్యాథ్‌++ డాట్స్‌ ప్రోగ్రామ్‌ ధర 4999 రూపాయలు. దీనిని igebra.aiలో కొనుగోలు చేయవచ్చు.

 
ఏఐ మరియు డాటాలో దాదాపు 20 సంవత్సరాల అనుభవం కలిగిన సోషల్‌ విజనరీలు రూపకల్పన చేసిన మ్యాథ్‌++ డాట్స్‌ ప్రోగ్రామ్‌లో మూడు కీలకాంశాలు భాగంగా ఉంటాయి. అవి మ్యాథ్‌,  రోబార్ట్‌ మరియు ఎక్స్‌ప్రెస్‌ స్మార్ట్‌.

 
ఐజిబ్రా డాట్‌ ఏఐ ఫౌండర్‌ అండ్‌ సీఈవో శ్రీని వేముల మాట్లాడుతూ, ‘‘సహజసిద్ధమైన అభ్యాస కార్యక్రమం మ్యాథ్‌++. నేటి డిజిటల్‌ ప్రపంచం కోసం అవసరమైన థియరిటికల్‌ పరిజ్ఞానంతో తీర్చిదిద్దడం వల్ల ఇంటరాక్టివ్‌ మరియు శక్తివంతంగా మారుస్తుంది. విద్యార్థులు అత్యుత్తంగా నేర్చుకునేందుకు ఇది సహాయపడటంతో పాటుగా వినోదమూ అందిస్తుంది’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments