Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకటి నుంచి 4వ తరగతి గ్రేడర్ల కోసం మ్యాథ్స్- ఐజిబ్రా డాట్‌ ఏఐ

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (22:25 IST)
యుఎస్‌ కేంద్రంగా కలిగిన ఎడ్‌ టెక్‌ స్టార్టప్‌ (igebra.ai) నూతన తరపు వినూత్నమైన కార్యక్రమం మ్యాథ్‌++ను విడుదల చేసింది. ఇది మ్యాథ్స్‌ మరియు డాటా మరియు ఏఐ థింకింగ్‌ సమ్మేళనంగా ఉండటం వల్ల అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డిజిటల్‌ ప్రపంచంలో  డిమాండ్‌ను విద్యార్థులు అందుకోగలరు. ఈ సృజనాత్మక కార్యక్రమాన్ని భారతదేశంతో పాటుగా పలు దేశాలలో ఆవిష్కరించారు. భారతదేశంలో మ్యాథ్‌++ డాట్స్‌ ప్రోగ్రామ్‌ ధర 4999 రూపాయలు. దీనిని igebra.aiలో కొనుగోలు చేయవచ్చు.

 
ఏఐ మరియు డాటాలో దాదాపు 20 సంవత్సరాల అనుభవం కలిగిన సోషల్‌ విజనరీలు రూపకల్పన చేసిన మ్యాథ్‌++ డాట్స్‌ ప్రోగ్రామ్‌లో మూడు కీలకాంశాలు భాగంగా ఉంటాయి. అవి మ్యాథ్‌,  రోబార్ట్‌ మరియు ఎక్స్‌ప్రెస్‌ స్మార్ట్‌.

 
ఐజిబ్రా డాట్‌ ఏఐ ఫౌండర్‌ అండ్‌ సీఈవో శ్రీని వేముల మాట్లాడుతూ, ‘‘సహజసిద్ధమైన అభ్యాస కార్యక్రమం మ్యాథ్‌++. నేటి డిజిటల్‌ ప్రపంచం కోసం అవసరమైన థియరిటికల్‌ పరిజ్ఞానంతో తీర్చిదిద్దడం వల్ల ఇంటరాక్టివ్‌ మరియు శక్తివంతంగా మారుస్తుంది. విద్యార్థులు అత్యుత్తంగా నేర్చుకునేందుకు ఇది సహాయపడటంతో పాటుగా వినోదమూ అందిస్తుంది’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments