Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్ : ఖరీదు రూ.5,999

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (12:29 IST)
కొత్త ఆసక్తికరమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ కానుంది. ఈ ఫోనును యాండీ ఎలాంటీ-5 పేరిట ఐబాల్ తయారు చేసింది. మరో రెండు వారాల్లో భారత మార్కెట్లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ధర రూ.5,999 అని సంస్థ వివరించింది. 
 
ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న 180 డిగ్రీల రొటేటింగ్ కెమెరా, ఫ్లాష్, 8జిబి ఇన్ బిల్ట్ మెమొరీ, 5 అంగుళాల స్క్రీన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.3 జిహెచ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 
 
3జి, వైఫై, జీపీఎస్, మైక్రో-యూఎస్ బీ తదితర సదుపాయాలు కూడా ఉన్నాయని సంస్థ డైరెక్టర్ సందీప్ పరశురాంపూరియా తెలిపారు. ఇది రూ. 6 వేల కన్నా తక్కువ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కాగలదని చెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments