Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాపిల్ - ఒప్పో ఫోన్లు వాడుతున్నారా? ప్రమాదమే... ఎలా?

భారత మొబైల్ మార్కెట్‌ను చైనా మొబైల్స్ ముంచెత్తుతున్నాయి. అతి తక్కువ ధరకు అత్యాధునిక ఫీచర్లు ఉండటంతో అనేక మంది వాటిపై మొగ్గుచూపుతున్నారు.

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (09:51 IST)
భారత మొబైల్ మార్కెట్‌ను చైనా మొబైల్స్ ముంచెత్తుతున్నాయి. అతి తక్కువ ధరకు అత్యాధునిక ఫీచర్లు ఉండటంతో అనేక మంది వాటిపై మొగ్గుచూపుతున్నారు. అయితే, ఈ ఫోన్ల వల్ల పెను ముప్పు ఉన్నట్టు కేంద్రం హెచ్చరించింది. 
 
చైనా మొబైల్ ఫోన్లు కలిగిన వినియోగదారుల పూర్తి సమాచారంతో పాటు ఫోన్‌లోని కాంటాక్ట్‌ లిస్ట్‌, మెసేజ్‌లను దొంగచాటుగా తీసేసుకోవచ్చని కేంద్రం చెపుతోంది. ఈ నేపథ్యంలోనే దిగ్గజ మొబైల్‌ సంస్థ యాపిల్ సహా షియోమీ, వివో, ఒప్పో, జియోనీ వంటి ఫోన్లకు బుధవారం ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది.
 
అంతేకాదు, ఈ వ్యవహారంలో శాంసంగ్‌, మైక్రోమాక్స్‌ వంటి మరో 21 కంపెనీలకూ నోటీసులిచ్చింది. ‘‘కంపెనీలకు 28 వరకు సమయమిస్తున్నాం. ఆలోగా వినియోగదారుల సమాచార భద్రతకు సంస్థలు తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలి’’ అని ఆ శాఖ అధికార వర్గాలు ప్రకటించాయి. కంపెనీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని తేలితే భారీ జరిమానా విధిస్తామని ఓ అధికారి హెచ్చరించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments