Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో కాల్స్‌కు కనెక్ట్ ఇవ్వరా? మొండికేసిన ఆ సంస్థలపై భారీ జరిమానా?

Webdunia
గురువారం, 25 జులై 2019 (18:37 IST)
జియో కాల్స్ కనెక్ట్ ఇవ్వడంలో మొండికేసిన టెలికాం ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలకు రూ.3.050 కోట్ల మేర భారీ జరిమానా విధించేందుకు గవర్నమెంట్ ప్యానెల్ ఆమోదం తెలిపింది. ఉచిత డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ అంటూ జియో సంచలనం రేపిన నేపథ్యంలో భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ వంటి సంస్థలు జియో కాల్స్‌ను నిరోధించాయని 2016లో ఆరోపణలు వచ్చాయి. 
 
ఈ వ్యవహారంలో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలపై పెనాల్టీ వేయాలని ట్రాయ్ గవర్నమెంట్ ప్యానల్‌కు సిఫార్సు చేసింది. ఇందుకు తాజాగా గవర్నమెంట్ ప్యానల్ ఆమోదం తెలిపింది. దీనిపై భారతీ ఎయిర్ టెల్ సంస్థ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇప్పటికే నష్టాల్లో వున్న సంస్థపై మరింత భారం పడుతుందని.. ఇది టెలికాం సెక్టార్‌నే ఒత్తిడిలోకి నెట్టేస్తుందని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments