Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలాం లేకపోయినా ట్విట్టర్ ఖాతా మాత్రం యాక్టివ్‌గా ఉంటుందట!

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (15:41 IST)
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భౌతికంగా లేకపోయినా.. ట్విట్టర్ ఖాతా మాత్రం యాక్టివ్‌గా ఉంటుందని సమాచారం. అయితే కొత్త పేరుతో ఖాతాను కొనసాగించాలని ఆయనతో సన్నిహితంగా ఉండే సహాయకుల బృందం నిర్ణయించింది. 'ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం' పేరుతో ట్విట్టర్ ఖాతా కొనసాగుతుందని ఆయనకు సన్నిహితంగా ఉండే ఐఐఎం పూర్వ విద్యార్థి, సహచరుడు శ్రిజన్ పాల్ సింగ్ ట్విట్టర్‌లో తెలిపారు.
 
ఈ అకౌంట్ ద్వారా డాక్టర్ కలాం జ్ఞాపకాలను, స్ఫూర్తిదాయక సందేశాలను, ఉపన్యాసాలను శ్రిజన్ పాల్ ట్వీట్ చేయనున్నారు. అంతేగాక కలాం పుస్తకాలు 'వింగ్స్ ఆఫ్ ఫైర్','ఇండియా 2020','ఇగ్నిటెడ్ మైండ్స్', 'అనదర్ బుక్', 'అడ్వాంటేజ్ ఇండియా' వంటి పుస్తకాల్లోని కీలక సమాచారాన్ని ట్వీట్ చేయనున్నట్లు తెలిసింది. అలాగే ఇంకా ప్రచురితం కాని పుస్తకాల్లోని సమాచారాన్ని.. కలాం జీవిత విశేషాలను కూడా అందులో పొందుపరుచనున్నట్లు సమాచారం. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments