Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లూటిక్ ఫీజు పెంపుపై మీమ్స్.. తగిన సేవలు పొందుతారంటూ మస్క్ వివరణ

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (13:25 IST)
ట్విట్టర్ సంస్థను టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ కంపెనీ విధి విధానాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా ఆ కంపెనీలో పని చేస్తూ వచ్చిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. అలాగే, బ్లూటిక్ ఫీజును పంచారు. 
 
ఇక నుంచి ట్విట్టర్ హ్యండిల్‌కు బ్లూటిక్ కావాలంటే 8 డాలర్లు చెల్లించాలన్న షరతు విధించారు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ ఎలాన్ మస్క్ మాత్రం ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. పైగా, ఈ ఫీజుకు తగిన సేవలు పొందుతారంటూ వివరణ ఇస్తున్నారు. 
 
నెల నెల 8 డాలర్లు చెల్లించడం ద్వారా ట్విట్టర్‌లో వెరిఫైడ్ అకౌంట్లకు ఇచ్చే బ్లూటిక్ బ్యాడ్జిని కలిగి ఉండొచ్చని, స్పామ్ సందేశాల గొడవ ఉండదని చెప్పారు. ప్రకటనల విషయంలోనూ వెరిఫైడ్ ఖాతాలకు మిగితా వారికి లేని ప్రయోజనాలు కల్పిస్తామని మస్క్ వివరించారు. సాధారణ ఖాతాదారులతో పోలిస్తే బ్లూటిక్ యూజర్లు సగం ప్రకటనలు మాత్రమే చూస్తారని ఎలాన్ మస్క్ ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments