Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లూటిక్ ఫీజు పెంపుపై మీమ్స్.. తగిన సేవలు పొందుతారంటూ మస్క్ వివరణ

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (13:25 IST)
ట్విట్టర్ సంస్థను టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ కంపెనీ విధి విధానాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా ఆ కంపెనీలో పని చేస్తూ వచ్చిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. అలాగే, బ్లూటిక్ ఫీజును పంచారు. 
 
ఇక నుంచి ట్విట్టర్ హ్యండిల్‌కు బ్లూటిక్ కావాలంటే 8 డాలర్లు చెల్లించాలన్న షరతు విధించారు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ ఎలాన్ మస్క్ మాత్రం ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు. పైగా, ఈ ఫీజుకు తగిన సేవలు పొందుతారంటూ వివరణ ఇస్తున్నారు. 
 
నెల నెల 8 డాలర్లు చెల్లించడం ద్వారా ట్విట్టర్‌లో వెరిఫైడ్ అకౌంట్లకు ఇచ్చే బ్లూటిక్ బ్యాడ్జిని కలిగి ఉండొచ్చని, స్పామ్ సందేశాల గొడవ ఉండదని చెప్పారు. ప్రకటనల విషయంలోనూ వెరిఫైడ్ ఖాతాలకు మిగితా వారికి లేని ప్రయోజనాలు కల్పిస్తామని మస్క్ వివరించారు. సాధారణ ఖాతాదారులతో పోలిస్తే బ్లూటిక్ యూజర్లు సగం ప్రకటనలు మాత్రమే చూస్తారని ఎలాన్ మస్క్ ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments