Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెడ్ ఐఫోన్ రూ.4000 కట్... లిమిటెడ్ పీరియడ్ ఆఫర్

ఫోన్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి కారణం వేరే చెప్పక్కర్లేదు. అటు రిలయన్స్ jio, ఇటువైపు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా... తదితర కంపెనీలు వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కారుచౌకగా ఇస్తుండటంతో ఇపుడంతా స్మార్ట్ ఫోన్లను కొనేందుకు ఎగబడుతున్నా

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (12:46 IST)
ఫోన్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి కారణం వేరే చెప్పక్కర్లేదు. అటు రిలయన్స్ jio, ఇటువైపు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా... తదితర కంపెనీలు వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కారుచౌకగా ఇస్తుండటంతో ఇపుడంతా స్మార్ట్ ఫోన్లను కొనేందుకు ఎగబడుతున్నారు. 
 
ఈ నేపధ్యంలో ఫోన్ కంపెనీలు కూడా తమవంతు ఆకర్షణ మొదలెట్టేశాయి. సమ్మర్ సేల్ సందర్భంగా ఫోన్ల ధరల్లో డస్కౌంట్ ఇస్తున్నాయి. తాజాగా రెడ్ స్పెషన్ ఎడిషన్ ఐ ఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ఫోన్లను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా కొనుగోలు చేసేవారికి రూ. 4000 మేర డిస్కౌంట్ ప్రకటించారు. ఐతే ఇది పరిమిత కాలం వరకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించారు.
 
కాగా ఈ ఫోన్లు ఎరుపు రంగులో చూసేందుకు ఆకర్షణీయంగా వున్నాయి. 128 జీబీ, 256 జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్ల ధరలు 4 వేలు తగ్గించగా వరుసగా రూ. 66,000 మరియు రూ. 78,000గా వున్నాయి.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments