Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రీచార్జ్ ట్యూబ్' యాప్‌ను ఇన్‌స్టాల్ చేశారో...

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (09:05 IST)
పెరుగుతున్న సాంకేతి టెక్నాలజీతో పాటు సైబర్ నేరగాళ్ళ చేతివాటం కూడా పెరిగిపోతోంది. ఈ సైబర్ నేరగాళ్ల చేతిలో అనేక మంది అమాయకులు మోసపోతున్నారు. బ్యాంకు లేదా డెబిట్, క్రెడిట్ కార్డు కలిగిన ఖాతాదారులను ఏదో విధంగా బురిడీ కొట్టిచి వారి ఖాతాల నుంచి భారీ మొత్తంలో డబ్బును గుంజేచేస్తున్నారు. తాజాగా ఓ సైబర్ నేరగాడు.. ఏకంగా రూ.3.94 లక్షలను క్షణాల్లో మరో బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ మారేడుపల్లి మహీంద్రాహిల్స్‌కు చెందిన అశోక్‌ అనే వ్యక్తి ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నా డు. కొన్ని రోజుల క్రితం గౌరవ్‌ అనే వ్యక్తి ఎయిర్‌టెల్‌ సంస్థ ప్రతినిధిని అంటూ ఫోన్‌ చేశాడు. 
 
వైఫై సేవలు, ఇతర సేవలు ఉచితంగా కావాలంటే ‘రీచార్జ్‌ ట్యూబ్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాడు. అతడు చెప్పిన విధంగా యాప్‌ డౌన్‌లోడ్‌ చేశాడు. ముందుగా రూ.10తో మొబైల్‌ నెంబర్‌కు రీచార్జ్‌ చేయాలని సూచించగా అదేవిధంగా చేశాడు. కొంత సేపటి తర్వాత తన ఖాతా నుంచి రూ.3.94 లక్షలు వేరే ఖాతాకు బదిలీ కావడంతో లబోదిబోమంటూ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments