కోవిడ్-19.. నో క్యాష్‌ డెలివరీ... అత్యవసర వస్తువులే డెలివరీ

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (18:13 IST)
కరోనా వైరస్ నియంత్రణకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో.. ఈ-కామర్స్‌ దిగ్గజం అమేజాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అమేజాన్‌ కొత్త ఆర్డర్లను స్వీకరించడం లేదు. గతంలో లెక్క క్యాష్‌ డెలివరీ కొనసాగిస్తే కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తికి దోహదపడినట్లవుతుందని భావించిన అమేజాన్‌ నో క్యాష్‌ డెలివరీకి నిర్ణయం తీసుకుంది.
 
కేవలం అత్యవసర ఉత్పత్తులకు సంబంధించిన వస్తువుల ఆర్డర్లు తీసుకోవడంతో పాటు వాటి డెలివరీని కూడా నిర్ణీత సమయంలో అందిస్తామని స్పష్టం చేస్తుంది. అలాగే గతంలో ఆర్డర్స్ ఇచ్చిన వస్తువులు గౌడౌన్ల నుంచి బయటికి వెళ్లినా వాటి డెలివరీని తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు ప్రకటించింది. కానీ అత్యవసర ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులను కూడా ముందుగా ఆన్‌లైన్‌లో చెల్లింపులు (ప్రీ ఆన్‌లైన్‌ ప్రేమెంట్‌) జరిపిన వారికే అందిస్తామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments