Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్.. జూన్ 30 వరకు గడువు పెంపు

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (18:32 IST)
పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేసేందుకు గడువును అనేక సార్లు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. 2021 మార్చి 31న ముగిసిన గడువును 2021 జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. 
 
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నందున పాన్ కార్డ్ హోల్డర్లకు మరో అవకాశం ఇచ్చేందుకు ఆదాయపు పన్ను శాఖ మరోసారి గడువు పెంచింది. అంటే పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి మరో నెల రోజులు మాత్రమే గడువుంది. 
 
అయితే ఇప్పటికే కోట్లాది మంది తమ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేశారు. మీ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments