Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలు ఫోటోలను స్కాన్ చేయాలి.. సీబీఐ

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (10:23 IST)
ఏ చిన్న విషయం జరిగినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా ఒకందుకు మేలే జరుగుతున్నప్పటికీ.. అసత్యపు వార్తలు పెచ్చరిల్లిపోతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి. 
 
దీంతో సోషల్ మీడియా దిగ్గజాలకు సీబీఐ సరికొత్త ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు ఫోటోలను స్కాన్ చేసేందుకు మైక్రోసాఫ్ట్‌కు చెందిన డీఎన్ఏ సాంకేతికతను ఉపయోగించాలని సీబీఐ కోరింది. పోలీసు విచారణ, దర్యాప్తులో భాగంగా నిందితులను పట్టుకునేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించింది. 
 
ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్‌ సొంతమైన ఫోటో డీఎన్ఏ టెక్నాలజీ ఫోటోకు సంబంధించి డిజిటల్ సిగ్నేచర్‌ను సృష్టించింది. ఇంటర్నెట్, ఫ్లాగ్స్ సంబంధిత ఫోటోలను స్కాన్ చేసి వాటికి సంబంధించిన డిజిటల్ సిగ్నేచర్‌ను క్రియేట్ చేస్తుంది. 
 
ఈ సాంకేతికత ద్వారా చైల్డ్ ఫోర్నోగ్రఫీ కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు ఉపయోగపడుతుందని సీబీఐ భావిస్తుంది. అయితే సీబీఐ విజ్ఞప్తిని సోషల్ మీడియా యాజమాన్యాలు పట్టించుకుంటాయో లేవో ఇంకా తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments