Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు పోటీ : రూ. 2000కే బీఎస్ఎన్ఎల్ ఫీచ‌ర్ ఫోన్‌...

రిలయన్స్ జియోకు పోటీగా ప్రైవేట్ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ఓ ఫీచర్ ఫోనును తీసుకుని రానున్నట్టు ప్రకటించింది. ఇపుడు ఈ కోవలో ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా చేరింది.

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (07:06 IST)
రిలయన్స్ జియోకు పోటీగా ప్రైవేట్ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ఓ ఫీచర్ ఫోనును తీసుకుని రానున్నట్టు ప్రకటించింది. ఇపుడు ఈ కోవలో ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా చేరింది. 
 
త్వరలోనే జియో తరహాలో రూ.2000కే ఫీచ‌ర్ ఫోన్ విడుద‌ల చేసే సన్నాహాల్లో నిమగ్నమైంది. వీలైతే దీపావ‌ళి పండుగ‌లోగా ఈ ఫీచ‌ర్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ ఫీచ‌ర్‌ఫోన్ త‌యారీ కోసం మైక్రోమాక్స్‌, లావా వంటి మొబైల్ త‌యారీ కంపెనీల‌ను సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. 
 
కాగా, రిలయన్స్ జియో రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌ వసూలు చేసి, 4జీ ఫీచర్ ఫోనును ఉచితంగా అందజేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో ఇతర ఆప‌రేట‌ర్లు కూడా ఫీచ‌ర్ ఫోన్ల త‌యారీ ప‌నిలో ప‌డ్డారు. ఇప్ప‌టికే ఎయిర్‌టెల్‌, ఐడియాలు ఫీచ‌ర్‌ఫోన్లను విడుద‌ల‌ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన క్షణం ఎంత మెగా క్షణం విజయ్ సేతుపతి, పూరీ

Varun jtej: చిరంజీవి కోణిదేల కుటుంబంలో నవజాత శిశువుకు స్వాగతం పలికిన మెగాస్టార్ చిరంజీవి

ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ స్కూల్‌ పిల్లలకు స్పూర్తి నింపిన బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

తర్వాతి కథనం
Show comments