Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీపెయిడ్ యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (16:35 IST)
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మొబైల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం.. సూపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే కేవలం రూ.135 వోచర్‌ తీసుకున్న వారు 1440 నిమిషాల పాటు ఏ నెట్ వర్క్ వినియోగదారులకు అయిన ఫోన్ చేసుకుని మాట్లాడుకునే అవకాశం కల్పించింది.

అయితే ఇదే ఆఫర్ గతంలో 300 నిమిషాలకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు ఈ సరి కొత్త టారిఫ్ వోచర్ 24 రోజుల వ్యాలిడిటీతో అదనపు ప్రయోజనాలు కలిగి ఉంది.
 
ఇకపోతే ఈ టారిఫ్ యొక్క ప్రయోజనాలు చుస్తే. బీఎస్ఎన్ఎల్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు అనేవి ఆఫ్-నెట్, ఆన్-నెట్.. రెండింటిలోను ఉంటాయి. అంటే లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఏ నెట్ వర్క్‌కు అయినా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్టోబర్ 22వ తేదీలోగా రూ.160తో రీఛార్జ్ చేసుకున్న వారికి అంతే మొత్తాన్ని మూడు రోజుల పాటు వినియోగించుకునే సరికొత్త అవకాశం కుడా కస్టమర్లకు అందిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments