Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీపెయిడ్ యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (16:35 IST)
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మొబైల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం.. సూపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే కేవలం రూ.135 వోచర్‌ తీసుకున్న వారు 1440 నిమిషాల పాటు ఏ నెట్ వర్క్ వినియోగదారులకు అయిన ఫోన్ చేసుకుని మాట్లాడుకునే అవకాశం కల్పించింది.

అయితే ఇదే ఆఫర్ గతంలో 300 నిమిషాలకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు ఈ సరి కొత్త టారిఫ్ వోచర్ 24 రోజుల వ్యాలిడిటీతో అదనపు ప్రయోజనాలు కలిగి ఉంది.
 
ఇకపోతే ఈ టారిఫ్ యొక్క ప్రయోజనాలు చుస్తే. బీఎస్ఎన్ఎల్ వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు అనేవి ఆఫ్-నెట్, ఆన్-నెట్.. రెండింటిలోను ఉంటాయి. అంటే లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఏ నెట్ వర్క్‌కు అయినా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా అక్టోబర్ 22వ తేదీలోగా రూ.160తో రీఛార్జ్ చేసుకున్న వారికి అంతే మొత్తాన్ని మూడు రోజుల పాటు వినియోగించుకునే సరికొత్త అవకాశం కుడా కస్టమర్లకు అందిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments