Webdunia - Bharat's app for daily news and videos

Install App

వోల్ట్ టెక్నాలజీతో వస్తోన్న బీఎస్ఎన్ఎల్: జియోకు సవాలేనా? (video)

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (16:03 IST)
ప్రభుత్వ టెలికాం రంగం బీఎస్ఎన్ఎల్ సంస్థ ఇతర ప్రైవేట్ టెలికాం రంగ సంస్థలతో పోటీ పడలేక నానా తంటాలు పడుతోంది. బీఎస్ఎన్ఎల్ సంస్థకు చెందిన 60శాతం పైబడిన ఆదాయం ఆ సంస్థలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకే ఖర్చవుతోంది. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇవ్వడం.. కొందరిని ఉద్యోగాల నుంచి తీసేయడం వంటి పనులు చేసేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ సేవలపై విమర్శలు కూడా వస్తున్నాయి.  
 
ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్.. ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీపడనుంది. ఇందులో భాగంగా అధికారులు సర్వం సిద్ధం చేశారని.. త్వరలో బీఎస్ఎన్ఎల్ నుంచి 3జీ సేవలను 4జీ సేవలుగా మార్చనున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా అతివేగ ఇంటర్నెట్ కోసం వోల్ట్ టెక్నాలజీని బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టనుంది.  
 
3జీ సేవలను 4జీగా మార్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. వోల్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా అధిక డేటా ద్వారా వీడియో కాలింగ్, వాయిస్ కాల్స్ కోసం ఉపయోగించుకోవచ్చు.

ఇంకా వోల్ట్ టెక్నాలజీని బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెడితే.. తప్పకుండా జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం సంస్థలకు పోటీగా నిలుస్తుందని.. బంపర్ ఆఫర్లను కూడా కస్టమర్లకు అందించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments