Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్‌ ఉచిత 4జీ సిమ్ ఆఫర్‌.. డిసెంబర్ 31 వరకు పొడిగింపు

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (16:59 IST)
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్‌) ప్రకటించిన ఉచిత 4జీ సిమ్ ఆఫర్‌ను ఈ ఏడాది డిసెంబర్ 31 వరకూ పొడిగించింది.

కొద్దిరోజుల కిందట ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ రూ 100కు పైన ఫస్ట్ రీచార్జి కూపన్ పొందాలనుకునే యూజర్లందరికీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఉచిత 4జీ సిమ్‌ను కొత్త కస్టమర్లతో పాటు ఇతర టెలికాం కంపెనీల నుంచి బీఎస్ఎన్ఎల్‌కు మారిన వారికీ అందిస్తున్నారు.
 
రూ 100కు మించిన తొలి రీచార్జ్ కూపన్ తీసుకునే వారందరికీ సిమ్ కార్డు చార్జి రూ 20ను కూడా బీఎస్ఎన్ఎల్ ఎత్తివేసింది. ప్రస్తుతం ప్రీ సిమ్ ఆఫర్‌ను కేరళ సర్కిల్‌కు వర్తింపచేస్తున్న బీఎస్ఎన్ఎల్ ఇతర టెలికాం సర్కిళ్లకు కూడా పొడిగించనుంది. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ నుంచి కంపెనీ ఫ్రీ 4జీ సిమ్ ఆఫర్‌ను పొందే వెసులుబాటు ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments