Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిఫ్‌కార్ట్‌ ఫోన్ పే యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే?

ఫ్లిప్ కార్ట్‌కు చెందిన ఫోన్ పే ఆప్ ద్వారా రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.250 వరకు రీచార్జ్‌లపై రూ.50 క్యాష్‌ బ్యాక్ ఇవ్వనుంది. ఆపై విలువ కలిగిన రీచార్జ్‌లపై రూ.7

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (16:10 IST)
ఫ్లిప్ కార్ట్‌కు చెందిన ఫోన్ పే ఆప్ ద్వారా రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ.250 వరకు రీచార్జ్‌లపై రూ.50 క్యాష్‌ బ్యాక్ ఇవ్వనుంది. ఆపై విలువ కలిగిన రీచార్జ్‌లపై రూ.75 క్యాష్ బ్యాక్‌ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ ఆఫర్లు అమల్లోకి రానున్నాయి.

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోకు పోటీగా వినియోగదారులను కాపాడుకునేందుకు కొత్త కస్టమర్లను పొందే విషయంలో బీఎస్ఎన్ఎల్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. 
 
ఇందులో భాగంగానే క్యాష్ బ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. గత నెలలో 50 శాతం అదనపు డేటాను ప్రమోషన్‌లో భాగంగా అందించిన బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం క్యాష్ బ్యాక్ పేరిట రీటైల్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

బీఎస్ఎన్ఎల్ తరహాలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి టెలికాం సంస్థలన్నీ జియోకు పోటీగా బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments