Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్‌బెర్రీ స్మార్ట్ ఫోన్ ధర రూ.38 వేలు... ఏప్రిల్ నుంచి మార్కెట్‌లోకి...

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (14:26 IST)
బ్లాక్‌బెర్రీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ పేరు కీవన్. ఈ ఫోన్‌ను బ్లాక్‌బెర్రీ తన ఇన్-హౌజ్‌లోనే తయారు చేసింది. దీని ధరను ఆ కంపెనీ తాజాగా ప్రకటించింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్‌కు ముందు లాంచ్ చేసిన ఈ ఫోన్ ధరను రూ.38,600గా పేర్కొంది. 
 
ఇక ఇందులోని ఫీచర్ల విషయానికి వస్తే 4.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టాకోర్ ఎస్ఓసీ, 3జీబీ ర్యామ్, 12 మెగాపిక్సల్ వెనుక, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజీ కాగా 2 టీబీ వరకు పెంచుకునే సదుపాయం ఈ ఫోన్‌లో ఉండటం విశేషం. ఈ ఫోన్‌లో 3505 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 7.1 నోగట్ ఓఎస్‌తో పనిచేస్తుంది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments