29 నుంచి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా..

Webdunia
శనివారం, 27 మే 2023 (15:39 IST)
పబ్‌జీ మొబైల్ గేమ్‌పై దేశంలో నిషేధం విధించడం జరిగింది. పబ్‌జీకి ప్రత్యామ్నాయమైన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా మొబైల్ గేమింగ్ ఈ నెల 29 నుంచి అందుబాటులోకి రానుంది. దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టాన్ భారత విభాగమే క్రాఫ్టాన్ ఇండియా.
 
దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పబ్‌జీకి అప్పట్లో 3.3 కోట్ల మంది యూజర్లు ఉండేవారు. యాపిల్ ఐవోఎస్ యూజర్లు 28వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
 
పబ్ జీకి కొత్త రూపమే బ్యాటిల్ గ్రౌండ్స్. దీన్ని భారత మార్కెట్ కోసమే అభివృద్ధి చేశారు. ఈ యాప్‌కు కేంద్ర సర్కారు నుంచి అనుమతి కూడా వచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha : మా ఇంటి బంగారంలో సమంత.. అంతా రాజ్ నిడిమోరు చేస్తున్నారా?

Srivishnu: జాతకాలను జీవితానికి మిళితం చేస్తూ.. దేఖో విష్ణు విన్యాసం సాంగ్ ఆవిష్కరణ

ఫూలే సినిమా సేవా స్ఫూర్తి కలిగిస్తుంది : నిర్మాత పొన్నం రవిచంద్ర

Havish: రాజాసాబ్ థియేటర్లలో హవిష్ చిత్రం నేను రెడీ ఎక్స్‌క్లూజివ్ టీజర్ ప్రదర్శన

Yash: టాక్సిక్ టీజర్ లో శ‌శ్మానంలో గ‌న్స్‌తో మాఫియా పై యశ్ ఫైరింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

గుండె ఆరోగ్యం కోసం సహజ సప్లిమెంట్ హార్టిసేఫ్‌

తర్వాతి కథనం
Show comments