Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు రైల్వే స్టేషన్‌కు వై-ఫై సౌకర్యం.. దేశంలోనే మొదటిది!

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (14:41 IST)
దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగుళూరు సిటీనిలో రైల్వే స్టేషన్‌ సరికొత్త రికార్డును సృష్టించనుంది. వై-ఫై సౌకర్యం కలిగిన తొలి స్టేషన్‌గా ఖ్యాతిగడించనుంది. ఈ స్టేషన్‌లో 30 నిమిషాలపాటు ప్రయాణికుల మొబైల్ ఫోన్లపై ఉచితంగా వై-ఫై సేవలు అందుకోవచ్చు. ఆ తర్వాత కూడా వై-ఫై సదుపాయం పొందాలంటే స్టేషన్‌లోని వై-ఫై హెల్ప్ డెస్క్ నుంచి స్క్రాచ్ కార్డులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 
 
30 నిమిషాల కార్డు ధర రూ.25 గానూ, 60 నిమిషాల కార్డు ధర రూ.35 గానూ నిర్ణయించారు. ఈ కార్డులు ఒకసారి కొన్న తర్వాత 24 గంటల్లోగా వినియోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవి చెల్లవని, క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా కూడా ఈ వై-ఫై కార్డులు కొనుగోలు చేయవచ్చని బెంగుళూరు స్టేషన్‌కు చెందిన సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments