నెటిజన్లకు బ్యాడ్‌న్యూస్.. పొద్దస్తమానం ఇంటర్నెట్‌ ఉపయోగిస్తే...

హైటెక్ ప్రపంచం.. చేతిలో స్మార్ట్‌ఫోన్. ఇంకేముంది.. పొద్దస్తమానం ఇంటర్నెట్ ప్రపంచంలో యువత మునిగితేలుతోంది. అన్నపానీయాలు, నిద్రహారాలు మానేసి నెట్టిల్లే లోకంగా జీవిస్తోంది. ఇలా పొద్దస్తమానం ఇంటర్నెట్ ఉపయ

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2017 (16:44 IST)
హైటెక్ ప్రపంచం.. చేతిలో స్మార్ట్‌ఫోన్. ఇంకేముంది.. పొద్దస్తమానం ఇంటర్నెట్ ప్రపంచంలో యువత మునిగితేలుతోంది. అన్నపానీయాలు, నిద్రహారాలు మానేసి నెట్టిల్లే లోకంగా జీవిస్తోంది. ఇలా పొద్దస్తమానం ఇంటర్నెట్ ఉపయోగించే వారికి ఓ బ్యాడ్ న్యూస్ చెప్పారు నెట్ పరిశోధకులు. తాజాగా వెల్లడైన ఈ పరిశోధనా ఫలితాలను పరిశీలిస్తే... 
 
రోజులో ఎక్కువ సమయం ఇంటర్నెట్ ఉపయోగించే 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న కొంతమందిని ఎంపిక చేసుకుని ఇంటర్నెట్ వాడమని చెప్పారు. ఆ తర్వాత వీరి ఆరోగ్యాన్ని పరిశీలించారు. వీరిలో రక్తపోటు, హృదయ స్పందనల్లో మార్పులను గుర్తించారు. ఇదంతా ఇంటర్నెట్‌ ప్రభావమేనని వారు అంటున్నారు. 
 
ఇంటర్నెట్‌ను ఎంత ఎక్కువ సేపు ఉపయోగిస్తే అంత ఎక్కువగా రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఇంటర్నెట్‌ను ఏకబిగువునకాకుండా మధ్యలో కొద్దిసేపు విరామం ఇచ్చే వారిలో ఈ ముప్పు కాస్త తక్కువగా ఉందని తెలిపారు. మొత్తంమీద గంటా లేదా రెండు గంటల కన్నా ఎక్కువ సేపు ఇంటర్నెట్‌ను చూడటం ఆరోగ్యానికి తీవ్రమైన హాని చేస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments