Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీ ఎయిర్‌టెల్ నుండి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (19:17 IST)
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం తాజాగా ఓ సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అదే రూ. 398 ప్లాన్. ఈ ప్లాన్ కింద కస్టమర్‌లకు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే రోజుకు 90 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. 
 
ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్ సదుపాయాలు లభిస్తాయి. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 70 రోజులు మాత్రమే. కాగా జియోలో ఇదే రూ.398 ప్లాన్‌కు రోజుకు 2 జీబీ డేటా ల‌భిస్తుండడం విశేషం..! 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments