Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ 4జీ ఫోన్‌లో ఫీచర్లివే...

ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సరికొత్త ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. తన ప్రత్యర్థి రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకుగాను ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకరానుంది. రూ.2500 ధర కల

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (08:55 IST)
ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సరికొత్త ఫోన్‌ను ప్రవేశపెట్టనుంది. తన ప్రత్యర్థి రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని నిలబడేందుకుగాను ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకరానుంది. రూ.2500 ధర కలిగిన 4జీ స్మార్ట్ ఫీచర్‌ను దీపావళికి మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. 
 
ఇప్పటికే హ్యాండ్‌సెట్ కంపెనీలతో చర్చలు పూర్తయ్యాయని.. కస్టమర్లకు అందించటానికి సిద్ధంగా ఉన్నారని కూడా వెల్లడించింది. ప్యాకేజీ కూడా అతి తక్కువగా ఉంటుందని.. జియోకి దగ్గరగానే ఉండే అవకాశం ఉందని చెబుతోంది. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్‌ ఫోన్‌లో కాల్స్ ఉచితం.. డేటాకి మాత్రమే ఛార్జ్ వసూలు చేస్తామని తెలిపింది. 
 
ఇందులోని ఫీచర్లను పరిశీలిస్తే, 1జీబీ ర్యామ్, 4 అంగుళాల టచ్ స్క్రీన్, వీఓఎల్టీఈ, ఆండ్రాయ్ ఓఎస్, డ్యుయెల్ కెమెరా, అత్యాధునికమైన బ్యాటరీని ఇందులో పొందుపరిచారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments