Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో దెబ్బకు ఎయిర్‌టెల్ బెంబేలు ... హాట్‌స్పాట్ ధర తగ్గింపు

స్వదేశీ టెలికాం సునామీ రిలయన్స్ జియో దెబ్బకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు వణికిపోతున్నాయి. జియో అతి తక్కువ ధరలకే తన సేవలను ఇచ్చేందుకు ఆసక్తి చూపుతూ, నెలకోసారి ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటిస్తూ వస్తోంది.

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (16:43 IST)
స్వదేశీ టెలికాం సునామీ రిలయన్స్ జియో దెబ్బకు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు వణికిపోతున్నాయి. జియో అతి తక్కువ ధరలకే తన సేవలను ఇచ్చేందుకు ఆసక్తి చూపుతూ, నెలకోసారి ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటిస్తూ వస్తోంది. 
 
ఈ క్రమంలో ఎయిర్ టెల్ తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులోభాగంగా, తన 4జీ హాట్ స్పాట్ డివైస్‌ను ఇప్పుడు కేవలం రూ.999కే అందివ్వనున్నట్టు ప్రకటించింది. 
 
ఇప్పటివరకు ఎయిర్‌టెల్ అందిస్తూ వచ్చిన 4జీ హాట్‌స్పాట్ డివైస్ ధర రూ.1950గా ఉండేది. కానీ ఈ డివైస్ ధరను బుధవారం తగ్గించింది. దీంతో ఇప్పుడు కేవలం రూ.999కే ఈ డివైస్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఇక జియో కూడా రూ.2,329 ఉన్న తన జియోఫై హాట్‌స్పాట్ డివైస్ ధరను ఈ మధ్యే రూ.999 చేసింది. దీంతో ఎయిర్‌టెల్ కూడా తన హాట్‌స్పాట్ డివైస్‌ను ఇదే ధరకు అందిస్తూ జియోకు పోటీగా నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments