Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ రిపబ్లిక్ డే ఆఫర్...

దేశీయంగా టెలికాం సంస్థల మధ్య ధరల యుద్ధం కొనసాగుతోంది. ఇందులోభాగంగా ప్రతి రోజూ సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ రిపబ్లిక్ డే సందర్భంగా ఓ ఆఫర్‌ను ప్రకటించ

Webdunia
బుధవారం, 24 జనవరి 2018 (12:50 IST)
దేశీయంగా టెలికాం సంస్థల మధ్య ధరల యుద్ధం కొనసాగుతోంది. ఇందులోభాగంగా ప్రతి రోజూ సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ రిపబ్లిక్ డే సందర్భంగా ఓ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఈ సంస్థకు ప్రధాన ప్రత్యర్థిగా రిలయన్స్ జియో అన్ని ప్లాన్లపై రోజుకు అర జీబీ అదనంగా ఇస్తూ రిపబ్లిక్ డే ఆఫర్‌ ప్రకటించింది. ఇపుడు పోటీ సంస్థ ఎయిర్ టైల్ సైతం ఈ దిశగా అడుగులేసింది. రూ.199 (28 రోజులు), రూ.448(82 రోజులు), రూ.509(90 రోజులు) ప్యాక్‌లపై ఇక నుంచి ప్రతీ రోజూ 1.4 జీబీ అధిక వేగంతో కూడిన డేటాను ఇవ్వనున్నట్టు తెలిపింది. 
 
ఇక అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంలో ఎటువంటి మార్పు లేదు. ఇక రూ.349 ప్లాన్‌లో ప్రతీ రోజూ 2.5 జీబీ డేటా, 70 రోజుల వ్యాలిడిటీతో కూడిన రూ.399 ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా అందుతుందని ఎయిర్ టెల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments